చాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ప్రదర్శన వేడుకపై తీవ్ర వివాదం చోటుచేసుకుంది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి భారత జట్టు టైటిల్ గెలుచుకుంది. అయితే, ట్రోఫీ ప్రదానం...
భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా, భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఒక యువతితో కనిపించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా, ఆ...
Photo Credit: AP మధ్యప్రదేశ్లోని మహో పట్టణంలో భారత క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ విజయాన్ని జరుపుకుంటూ నిర్వహించిన ర్యాలీపై రాళ్ల దాడి జరగడంతో ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో కొన్ని వాహనాలు...
(Picture Credit: X/@ICC)
దుబాయ్: భారత జట్టు మరో చరిత్ర సృష్టించింది! ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి, మూడోసారి టైటిల్ను సాధించింది. ఇది టీమిండియా కోసం 12 ఏళ్ల ఐసీసీ ఒడిఐ...
దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్తో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి చాంపియన్స్ ట్రోఫీని మరోసారి...